86 Currentaffairs
బీవోబీ ఎండీ, సీఈవోగా దేవదత్త చంద్
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా దేవదత్త చంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్ ఎండీ, సీఈవోగా విధ... more
డీఆర్డీవోకు ఇద్దరు డైరెక్టర్ల నియామకం
హైదరాబాద్ డీఆర్డీవోలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్కు కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబోరేటరీ... more
జూన్ జీఎస్టీ వసూళ్లు 1.61 లక్షల కోట్లు
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల జూన్లో రూ.1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఇదే నెలతో పోల్చితే ఈసారి వసూళ్లు 12 శాతం పెరిగినట్టు శనివార... more
లింగ సమానత్వ సూచీ భారత్ 127వ స్థానం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2023కు జూ 21న విడుదల చేసిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారత్ 127వ స్థానంలో నిలిచింది. దీనిలో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉండగా... more
పంజాబ్లోని యూనివర్సిటీలకు చాన్స్లర్గా సీఎం
పంజాబ్లోని యూనివర్సిటీలకు చాన్స్లర్గా గవర్నర్ల స్థానంలో ముఖ్యమంత్రి ఉంటారు. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ జూన్ 20న ఆమోదించింది. అద... more
ఫిన్లాండ్ నూతన ప్రధానిగా పెటెరి ఓర్పో
ఫిన్లాండ్ నూతన ప్రధానిగా పెటెరి ఓర్పో జూన్ 20న ఎన్నికయ్యారు. ఆయన నేషనల్ కొలిషన్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన నాయకుడు. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో మ... more
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ను జూన్ 20న కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లు ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్... more
హైదరాబాద్ మెట్రోకు అరుదైన గుర్తింపు
హైదరాబాద్ మెట్రో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డుల పోటీల్లో ఫైనల్ లిస్ట్లో చోటు దక్కించుకున్నదని ఎల్అండ్టీ మ... more
ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023
ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత జూన్ 21న అందజేశారు. రూ.1,01,116 నగదుతో పాటు స్వర... more
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ జూన్ 22న ప్రారంభించారు. దీన్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్... more
కేరళ రాష్ట్ర డీజీపీగా దర్వేష్
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా గురువారం పదవీ బాధ్యతలు స్వీ... more
భారత సంతతి సైనికుడికి రిషి సునాక్ సత్కారం
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత సంతతి మాజీ సైనికుడు రాజిందర్ సింగ్ దత్ను(101) బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పాయింట్స్ ఆఫ్ లైట్ ఆనర్ అవార్డుతో సత్క... more