15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి
ఏటా డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని అత్మార్పణ దినోత్స వంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2024, డిసెంబరు 3న జరిగిన మంత్రివర్గ సమా వేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.