89 Currentaffairs
అయోధ్య పురావస్తు శాస్త్రవేత్త అరుణ్కుమార్ కన్నుమూత
ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ అరుణ్కుమార్ శర్మ కన్నుమూశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ప్రాంతాన్ని... more
మెరైన్ రోబో.. అభివృద్ధి చేసిన ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు
నీటి లోపల నిఘా కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మండి, ఐఐటీ పాలక్కడ్కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. ఈ ప్ర... more
బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఆర్బీఐ రూ.5 కోట్ల జరిమానా
ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ మొత్తంలో జరిమానా విధించింది. చిరిగిన నోట్ల మార్పిడికి (soiled note remitt... more
సుబ్బారెడ్డికి భట్నాగర్ అవార్డు
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్డీ) సంస్థలో సైంటిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ మద్దిక సుబ్... more
ఇండియాలో 150 ఎలిఫెంట్ కారిడార్లు గుర్తింపు
ఇండియాలో సుమారు 150 ఎలిఫెంట్ కారిడార్లు(Elephant Corridors) ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 15 రాష్ట్రాల్లో ఆ ప్రాంతాలు ఉన్నట్లు చెప్పింది. దీంతో అత్... more
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రాకు ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక చెవలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డు లభి... more
ఐఈటీ అధ్యక్షుడిగా గోపీచంద్ కాట్రగడ్డ
అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ సంస్థ అయిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐఈటీ) అధ్యక్షుడిగా ఐటీ రంగ ప్రముఖుడు డాక్టర్ గోపీచ... more
ఈడీ తాత్కాలిక డైరెక్టర్గా రాహుల్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన... more
జిల్లాల పేర్లు మార్చిన మహారాష్ట్ర
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మార్చుతూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఔరంగాబాద్న... more
విదేశాలకు వలస వెళ్లడంలో భారత్ నెంబర్ 1
ప్రపంచంలో వలసలు వెళుతున్న దేశంలో భారత్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 లో వెల్లడించింది. అందు... more
శాంతినికేతన్కు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు
భారతదేశ జాతీయ గీతం జనగణమన.. స్వరపరిచిన ఠాగూర్ ఇల్లు ఈ శాంతినికేతన్. భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన కేంద్ర బిందువు. పశ్చిమ బెంగాల్లోని బిర్ముమ్ జిల్లాలో... more
అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన నాసా మెషీన్
అంగారకుడి గ్రహంపై ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది నాసా(NASA)కు చెందిన మోక్సీ పరికరం. పర్సీవరెన్స్ రోవర్లో ఉన్న మోక్సీ పరికరం ద్వారా.. మార్... more