జాతీయ వైద్యుల దినోత్సవం: 01 జూలై

జాతీయ వైద్యుల దినోత్సవం: 01 జూలై

భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం "జాతీయ వైద్యుల దినోత్సవం" జూలై 1 న జరుపుకుంటారు. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ (1882 జూలై 1-1962 జూలై 1) జయంతి (,వర్ధంతి) జూలై 1న భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 1, 1882 న జన్మించాడు 1962 లో అదే తేదీన మరణించాడు.80 సంవత్సరాల వయస్సు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న పురస్కారంతో సత్కరించింది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో ఏటా జూలై 01 న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నిర్వహిస్తుంది.