నూతన రెవెన్యూ డివిజన్గా చండూరు
జిల్లాలో చండూరు ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం
సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చండూరు, నాంపల్లి, మునుగోడు, మర్రిగూడ,
గట్టుప్పల మండలాలను కలుపుతూ చండూరును రెవె న్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో డివిజన్ల సంఖ్య నాలుగుకు చేరింది.