దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్‌ జూన్‌ 22న ప్రారంభించారు. దీన్ని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ గ్రామంలో ఏర్పాటు చేశారు. మేధా సర్వో డ్రైవల్స్‌, స్విస్‌ రైల్వే వెహికిల్స్‌ తయారీదారు స్టాడ్లర్‌ జాయింట్‌గా ఈ ఫ్యాక్టరీని స్థాపించారు.