జిల్లాల పేర్లు మార్చిన మహారాష్ట్ర

జిల్లాల పేర్లు మార్చిన మహారాష్ట్ర

ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ జిల్లాల పేర్లను మార్చుతూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చినట్లు అందులో తెలిపింది.