31 Currentaffairs
భారత బార్ కౌన్సిల్ ఛైర్మన్గా మనన్ కుమార్ మిశ్రా
♦ భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా వరుసగా ఏడవసారి భారత బార్ కౌన్సిల్ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.♦ ఆయన బీహార్ నుండి రాజ్... more
SEBI చైర్పర్సన్గా తుహిన్ కాంత పాండే
♦ తుహిన్ కాంత పాండే 1 మార్చి 2025న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) యొక్క 11వ చైర్పర్సన్గా మూడు సంవత్సరాల పదవీకాలానికి బాధ్యతలు... more
NMDC లిమిటెడ్ డైరెక్టర్ గా ప్రియదర్శిని గడ్డం
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ NMDC లిమిటెడ్ డైరెక్టర్(పర్సనల్)గా 1 మార్చి 2025న ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల కేబినెట్... more
రాజ్యసభ సభ్యురాలిగా రేఖా శర్మ ఏకగ్రీవ ఎన్నిక
రాజ్యసభ ఉప ఎన్నికల్లో జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు, భాజపా నాయకురాలు రేఖా శర్మ హరియాణా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం 3 గంటలతో నామినే... more
గాడ్గిల్ కు ఐరాస పర్యావరణ అవార్డు
జీవావరణవేత్త మాదవ్ గాడ్గిల్ కు ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఐరాస ప్రక టించింది. సమితి ఏటా ప్రకటించే ఈ అవార్డు పర్యావరణ రంగంలో ఐరాస ఇచ్చే అత్యున్నత అవా... more
RBI కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా
రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా (RBI) 26వ గవర్నర్ , రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కేంద్ర ప్రభుత్వం నియమించింది.డిసెంబర్ నెల 11 నుంచి మూడేళ్ల పాటు ఈ ప... more
భారత క్రైస్తవ మతాచార్యుడు జార్జి జాకబ్ కు కార్డినల్ గా పదోన్నతి
కేరళకు చెందిన ఆర్చ్ బిషప్ జార్జి జాకబ్ కువాకడ్ నూతన కార్డినల్ గా నియమితులయ్యారు. రోమ్ లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో నిర్వహించిన ఓ వేడుకలో జార్జి జాకబ... more
ఇందు చందోక్ కన్నుమూత
భారత్ లో రేసింగ్ కు చిరునామాగా నిలిచిన ఇందు చందోక్ కన్నుమూశారు. ఇందు చాంధోక్ కోల్కతాలో జూలై 22, 1931లో జన్మించారు.ఆయన వయసు 93 ఏళ్లు కోల్... more
'63 మోస్ట్ స్టెలిష్ పీపుల్ ఆఫ్ 2024'లో రాధికా - అనంత్ అంబానీ
న్యూయార్క్ టైమ్స్ సంస్థ రూపొందించిన 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,... more
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా గాంధీ శాంతి పురస్కారం
చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బచులెట్ ఈ ఏడాది ఇందిరా గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయ భద్రతా మా... more