6 Currentaffairs
జీ20 వేదికపై కరీంనగర్కు అరుదైన గౌరవం
భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సు... more
నూతన రెవెన్యూ డివిజన్గా చండూరు
జిల్లాలో చండూరు ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చండూరు, నాంపల్లి, మునుగోడు, మర్రిగూడ, గట్... more
ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్గా మధుశేఖర్ బాధ్యతల స్వీకరణ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) చైర్మన్గా డాక్టర్ మధుశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ బోర్డ్లో హ... more
మహేష్ బ్యాంక్పై RBI 65 లక్షల జరిమానా
సైబర్ మౌలిక సదుపాయాలు మరియు సమర్థవంతమైన ఫైర్వాల్లను అందించడంలో విఫలమైనందుకు AP మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (... more
హైదరాబాద్ మెట్రోకు అరుదైన గుర్తింపు
హైదరాబాద్ మెట్రో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డుల పోటీల్లో ఫైనల్ లిస్ట్లో చోటు దక్కించుకున్నదని ఎల్అండ్టీ మ... more
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ జూన్ 22న ప్రారంభించారు. దీన్ని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్... more