86 Currentaffairs
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశాడు. జాతీయ జట్టు తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన స్ట్రీక్.. ఫ్లవర్ సోదరులతో కలిసి జింబాబ్వ... more
World Cup 2023 15 మందితో పేర్లను ప్రకటించిన చీఫ్ సెలెక్టర్
ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో ఉన్న బృందాన్ని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రకటించారు.... more
ఐసీసీ వరల్డ్ కప్ స్పాన్సర్గా మహీంద్రా
ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్-2023కి కో స్పాన్సర్ గా మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవహరించనున్నది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023’కి స్టార్ స్పోర్ట్స్ తో... more
భారత స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ పై రెండేళ్ల నిషేధం
భారత స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ కు జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ షాకిచ్చింది. డోప్ పరీక్షలో విఫలమైన ఆమెను సస్పెండ్ చేసింది. ఏడాది కాలంలో హిమ మ... more
నూతన రెవెన్యూ డివిజన్గా చండూరు
జిల్లాలో చండూరు ను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చండూరు, నాంపల్లి, మునుగోడు, మర్రిగూడ, గట్... more
గతంలో పేర్లు మార్చుకున్న దేశాలివే
తుర్కియేఈమధ్యకాలంలో పేరు మార్చుకున్న దేశం తుర్కియే. 2022లో ఐక్యరాజ్యసమితి ఆమోదంతో టర్కీ అని ఉన్న తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకుంది. ఇలా పేరు మార్చ... more
గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఆ విగ్రహం 12 అడుగులు ఉంది. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో... more
ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి కన్నుమూత
ఇస్రో ప్రయోగాల్లో 3.. 2.. 1.. అంటూ కౌంట్డౌన్ వినిపించే వలర్మతి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరణి... more
క్లీన్ ఎయిర్ సర్వేలో గుంటూరు మూడవ స్థానంలో నిలిచింది
భారతదేశంలోని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా ఇటీవల నిర్వహించిన క్లీన్ ఎయిర్ సర్వేలో... more
భారత మాజీ అంపైర్ కన్నుమూత
భారత మాజీ అంపైర్ పీలూ రిపోర్టర్(Piloo Reporter) కన్నుమూశాడు. తటస్థ వేదికల అంపైర్(Neutral Venue Umpire)గా గుర్తింపు పొందిన ఆయన 84 ఏళ్ల వయస... more
జీఎస్టీ వసూళ్లు 1.59 లక్షల కోట్లు
ఆగష్టు నెలకుగాను రూ.1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.43 లక్షల కోట్ల కంటే ఇది 11 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శ... more
డాక్టర్ శాంతా తౌటంకు ఇన్నోవేషన్ అవార్డు
రాష్ట్ర చీ ఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటంను వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు వరించింది. మాస్కోలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన మొదటి బ్రిక్స్... more