168 Currentaffairs
జయరాజ్కు కాళోజీ పురస్కారం
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి,... more
టీఎస్కాబ్కు ఉత్తమ ప్రతిభా అవార్డు
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్కాబ్)కు 2020-21కిగాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్స్కాబ్... more
హైకోర్టు కొత్త పీపీగా రాజేందర్రెడ్డి
హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా ఎం.రాజేందర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్లపా... more
ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ ఆడబిడ్డ
ఆస్ట్రేలియాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ మేయర్గా తెలంగాణ బిడ్డ సంధ్యా రెడ్డి (శాండీ రెడ్డి) గెలిచింది. ఈ సందర్బంగా ఎన్నారై కోఆర్డీనేటర్... more
కాలిఫోర్నియా హైవేకి భారత అధికారి పేరు
భారత సంతతి పోలీస్ అధికారి రోనిల్ సింగ్ జ్ఞాపకార్థం కాలిఫోర్నియా ప్రభుత్వం న్యూమాన్లోని హైవే-33కు ఆయన పేరు పెట్టింది. 2018లో అక్రమ వలసదారుడు జరిపిన... more
సనాతన ధర్మ దినోత్సవంగా సెప్టెంబర్ 3
అమెరికాలోని కెంటకీ సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. యూ ఎప్ కెంటకీలోని లూయిస్విల్లే మేయర్ క్రెగ్ గ్రీన్బర్... more
చంద్రుడిపైకి రాకెట్ ను ప్రయోగించిన జపాన్
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్ను జపాన్ (Japan) ప్రయోగించింది. సెప్టెంబర్ 7న ఉదయం... more
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం
ఆత్రేయపురం పూతరేకులకు అరుదైన గౌరవం దక్కింది. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ) లభించడంతో ఆత్రేయపురం కీర్తి జాతీయస్థాయికి చేరింది. ఈ నెల 15న... more
ఎస్పీజీ చీఫ్ అరుణ్కుమార్ కన్నుమూత
ప్రధాని మోదీకి భద్రతను కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్కుమార్ సిన్హా కన్నుమూశారు. 1987 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్... more
డ్యురాండ్ కప్ ఫుట్బాల్ చాంపియన్ మోహన్ బగన్
డ్యురాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీలో మోహన్ బగన్ టైటిల్ ను కైవసం చేసుకుంది. 2000లో చివరి సారి ఈ ట్రోఫీ గెలిచిన మోహన్ బగన్కు 23 ఏండ్ల తర్వాత ఇదే తొల... more
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశాడు. జాతీయ జట్టు తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన స్ట్రీక్.. ఫ్లవర్ సోదరులతో కలిసి జింబాబ్వ... more
World Cup 2023 15 మందితో పేర్లను ప్రకటించిన చీఫ్ సెలెక్టర్
ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో ఉన్న బృందాన్ని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ప్రకటించారు.... more